Gadwal
- Nov 26, 2020 , 02:19:16
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

గద్వాలటౌన్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని భీంనగర్లోని గురు రాఘవేంద్రస్వామి ఆలయంలో శ్రీ భూదేవి, లక్ష్మీదేవి సమేతా వేంకటేశ్వర స్వామి నిత్యాకల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బుధవారం స్వామి వారి కల్యాణోత్సవం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు , విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా స్వామి వారు సతీసమేతంగా ఊయలపై భక్తులకు దర్శమించారు.
తాజావార్తలు
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
MOST READ
TRENDING