Gadwal
- Nov 26, 2020 , 02:19:13
VIDEOS
నేటి నుంచి డీఈఐఈడీ పరీక్షలు

గద్వాలటౌన్ : డీఈఐఈడీ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు గురువారం నుంచి వచ్చే నెల 11వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి బుధవారం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఇన్చార్జి డీఈవో సుశీందర్రావు సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే అధికారులకు తెలియజేయాలని కోరారు.
తాజావార్తలు
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
MOST READ
TRENDING