Gadwal
- Nov 02, 2020 , 02:54:23
VIDEOS
ఎస్సైపై శాఖ పరమైన చర్యలు

గద్వాల క్రైం : మల్దకల్ ఎస్సై ఓబుల్ రెడ్డి విధి నిర్వహణపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కేసు ఛేదన విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని రెండు రోజుల కింద ఏఆర్కు అటాచ్ చేశారు. ఈక్రమంలో ఎస్పీ రంజన్త్రన్కుమార్ విచారణ చేపట్టి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్పీని ఫోన్లో వివరణ కోరగా ఎస్సై కృష్ణ ఓబుల్రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న మాట వాస్తవామే. కేసుల ఛేదన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయా పోలీస్స్టేషన్ల అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజావార్తలు
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
MOST READ
TRENDING