Gadwal
- Aug 14, 2020 , 01:23:48
పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గం ఏర్పాటు

ఆత్మకూరు : పంచాయతీ కార్యదర్శుల నూతన మండల కార్యవర్గాన్ని గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తిప్డంపల్లి నరసింహస్వామి, ఉపాధ్యక్షులుగా మూలమల్ల యశోద, మోట్లంపల్లి వెంకటయ్య, జూరాల రవిప్రకాశ్, గౌరవ అధ్యక్షుడిగా కత్తెపల్లి నరేశ్, కోశాధికారిగా ఆరెపల్లి మనోహర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పిన్నెంచెర్ల మురళీధర్, జాయింట్ సెక్రటరీగా శరత్చంద్ర, మీడియా సెల్ కన్వీనర్గా జైపాల్రెడ్డి, ముఖ్య సలహాదారులుగా రాకేశ్, బాలకిష్టాపూర్ మహబూబ్ఖాన్, కార్యవర్గ సభ్యులుగా శంకర్, పరిమళ ఎన్నికయ్యారు. నూతనంగా కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.
తాజావార్తలు
- కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
- వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో
- అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
MOST READ
TRENDING