Gadwal
- Jul 18, 2020 , 03:54:44
VIDEOS
జోగుళాంబ సన్నిధిలో చండీహోమం

అలంపూర్ : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆల య యాగశాలలో అర్చకులు చండీహోమం నిర్వహించారు. కొవిడ్-19 వల్ల మూడు నెలలుగా భక్తులు లేకుండానే హోమం నిర్వహిస్తున్నా రు. ఆన్లైన్లో, ఆలయం కౌంటర్లోగాని హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు హోమం నిర్వహిస్తున్నట్లు ఈవో ప్రేమ్కుమార్రావు తెలిపారు.
తాజావార్తలు
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
MOST READ
TRENDING