Gadwal
- May 27, 2020 , 02:00:37
VIDEOS
చెట్టు నరికినందుకు రూ.5 వేల జరిమానా

లింగాల : గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఇంటి ఆవరణలోని చెట్టును నరికినందుకు యజమానికి రూ.5వేల జరిమానా విధించారు. మండల కేంద్రానికి చెం దిన నిర్మల నెమలి చెట్టును మంగళవారం నరికివేయించింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ తిరుపతయ్య రూ.5 వేల జరిమానా విధించాడు. నిర్మల భర్త హరిలాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫైన్ కట్టి రశీదును తీసుకున్నారు. అనుమతుల్లేకుండా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సర్పంచ్ హెచ్చరించారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ శంకర్నాయక్, వార్డు సభ్యుడు శ్రీనివాసులు, టీఆర్ఎ స్ నాయకులు హన్మంతునాయక్, ప్రణయ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్గా వైష్ణవ్తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
- సీటెట్ ఫలితాల విడుదల
- అందాల యాంకరమ్మకు అంతా ఫిదా..!
- మృతదేహానికీ ఉరిశిక్ష అమలు.. ఇరాన్లో ఇచ్ఛంత్రం..!
MOST READ
TRENDING