Gadwal
- May 15, 2020 , 02:17:38
VIDEOS
అనుమానితులకు పరీక్షలు చేయండి

- వీసీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
మహబూబ్నగర్ : కరో నా నివారణకు సంబంధిం చి అనుమానితులకు పరీక్ష లు చేయాలని వైద్య ఆరో గ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుం చి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా మహబూబ్నగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి మాట్లాడారు. కొవిడ్ -19, నాన్ కొవిడ్ హెల్త్ సర్వీసెస్, రెస్టరేషన్కు సం బంధించి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఆశవర్కర్లకు తగినన్ని మాస్క్లు ఇవ్వాలన్నారు. పీహెచ్సీ ఓపీ మాడ్యూల్లో ప్రతిరోజూ రోగుల వివరాలు తప్పక నమో దు చేయాలన్నారు. వీసీలో డీఎంహెచ్వో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
- ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా?
- డబ్బు, నగల కోసం వృద్ధురాలు దారుణ హత్య.!
- సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
MOST READ
TRENDING