Gadwal
- May 07, 2020 , 02:22:24
VIDEOS
కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలి

- అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్, నమస్తే తెలంగాణ/అయిజ: కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. బుధవారం అలంపూర్ మండలంలోని లింగనవాయి, అయిజ మండలంలోని మూగోనిపల్లి గ్రామాల్లో పర్యటించి కరోనా బాధితుల ఇండ్లను పరిశీలించారు. టీఆర్ఎస్ నాయకుడు వల్లూరు కిశోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొని ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పుల్లూరు చెక్పోస్టు వద్ద పోలీసులకు ఇతర శాఖల సిబ్బందికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మదన్మోహన్, ఎంపీటీసీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ 2 సంస్థలతోనే శ్రీకారం: పీఎస్యూల ప్రైవేటీకరణపై కేంద్ర వ్యూహం
- మహిళల కోసం నీతా అంబానీ ‘హర్సర్కిల్’!
- కరోనా ఎపెక్ట్::మినిట్కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
MOST READ
TRENDING