Food
- Oct 21, 2020 , 00:23:22
బొబ్బర్ల పాయసం

కావలసిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు: ఒక కప్పు, చిలగడదుంప తురుము: ఒక కప్పు, గోధుమరవ్వ: అరకప్పు, పంచదార: అరకప్పు, పాలు: లీటరు, నెయ్యి: అరకప్పు, పచ్చకర్పూరం: చిటికెడు, యాలకుల పొడి: పావు టీస్పూను
తయారుచేసే విధానం:
ముందుగా చిలగడదుంప తురుమును, గోధుమరవ్వను వేర్వేరుగా నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. బొబ్బర్లను రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో గోధుమరవ్వ వేసి, ఒకటిన్నర కప్పు నీరు పోయాలి. అది కాసేపు ఉడికాక అందులో వేడిచేసిన పాలు, చిలగడదుంప తురుము, బొబ్బర్లపిండి, పంచదార వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా యాలకులపొడి, పచ్చకర్పూరం, నెయ్యి వేసి కలిపి దించాలి. వేడివేడి బొబ్బర్ల పాయసం సిద్ధమైనట్లే.
తాజావార్తలు
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
MOST READ
TRENDING