(JNTU PhD) హైదరాబాద్ : ఇంజినీరింగ్లో ఫుల్టైమ్ పీహెచ్డీ ప్రవేశాలకు జేఎన్టీయూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017-21 మధ్య విద్యార్థులు సాధించిన యూజీ నెట్, గేట్ స్కోర్ ఆధారంగా సీట్లను భర్తీచేయనునున్నారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు జేఎన్టీయూ వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చునని జేఎన్టీయూ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని, పూరించి సర్టిఫికెట్లను జతపరిచి గడువులోగా కూకట్పల్లిలోని జేఎన్టీయూలో అందజేయాలని ఆయన సూచించారు.
యూపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్పై దాడులు ప్రారంభించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..