శంషాబాద్:శంషాబాద్ మున్సిపల్ 20 వ వార్డు టీఆర్ఎస్ నూతన కార్యవర్గాన్నిమంగళవారం ఎన్నుకున్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు. నూతన అధ్యక్షుడుగా ఆర్. శ్రీకాంత్, ఉపాధ్యక్షు లుగా నయీం, శ్రీనివాస్, దీపక్, సందీప్, ప్రధాన కార్యదర్శిగా కె.ప్రసాద్, కార్యదర్శులుగా రాజశేఖర్,గౌస్,రవి, ప్రమోద్లను నియమించారు.
అలాగే సభ్యులుగా రాఘవేందర్,రఘు, ఇర్ఫాన్, సుహాసిని, ఖాదర్, రాజు, ప్రవీణ్, అను, నర్సింహలు నియమితు లైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు.