కార్పొరేషన్, ఏప్రిల్ 12: నగరంలోని పారమిత విద్యా సం స్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాజెక్టు బేస్ట్ లెర్నింగ్ వై జ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. సో మవారం చివరి విభాగం ప్రదర్శనలో 400 మంది విద్యార్థు లు ఆన్లైన్ ద్వారా 90 ప్రా జెక్టులను ప్రదర్శించారు. విద్యావిధానంలో వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతూ నాలుగేళ్లు గా విద్యార్థులకు ప్రాజెక్ట్ల ఆధారంగా ప్రత్యక్షంగా విద్యను అందిస్తున్నామని విద్యా సంస్థల చైర్మన్ ఈ ప్రసాదరావు తెలిపారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం, సమష్టితత్వం, పరిశీలనాతత్వం పెంపొందించడంపై దృష్టి పెట్టామన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రశ్మిత, వినోద్రావు, అనూకర్రావు, ప్రసాద్, అశువాద్వా శర్మిష్ట, హ నుమంతరావు, ప్రశాంత్, శ్రీకర్, సంజయ్, గోపీకృష్ణ, బాలాజీ, లలిత్, మోహన్సాహు, శీరిశ, దీప్తి, రమాదేవి, ప్రియ, శ్రీనాథ్, వెంకటేశ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఉపయోగించిన మాస్కులతో పరుపుల తయారీ.. మహారాష్ట్రలో దుర్మార్గం
ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు