రామన్నపేట సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ మండల కమిటీల ఎన్నికలు జోరందుకున్నాయి. రామన్నపేట మండల కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మందడి ఉదయ్రెడ్డి, ఉపాధ్యక్షులుగా కోళ్ల కిషన్, మిర్జా అస్లాంబేగ్, రాస వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధిగా ఎండీ నాసర్, కార్యదర్శిగా పోచబోయిన మల్లేశం, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కర్రె రమేశ్, మామిళ్ల కుమారస్వామి, చల్లా వెంకట్రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా ఆవుల నరేందర్, కంచి నర్సింహ, మేడబోయిన ధనుంజయ్య, ప్రచార కార్యదర్శులుగా మారోజు అనంతచారి, ధర్నె భాస్కర్, కన్నెబోయిన వెంకటేశ్, కోశాధికారిగా ఉప్పు ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులుగా బద్దుల రమేశ్యాదవ్, మోటె రవీందర్, మాధవరపు నరసింహారావు, జనపాల మారయ్య, దేశపాక మల్లయ్య, ఎగ్గె మల్లయ్య, బైరోజు నవ్యను ఎన్నుకున్నారు. సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బందెల రాములు, పున్నజగన్మోహన్, కన్నెబోయిన బలరాం, పృథ్వీరాజ్, అప్పం లక్ష్మీనర్సు, ఉప్పు ప్రకాశ్, పోతరాజు సాయికుమార్, దోమల సతీశ్, అమేర్, మాధవరెడ్డి, ఎర్ర శేఖర్, మిర్జా ఇనాయతుల్లాబేగ్, గ్రామశాఖల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మోత్కూర్ మండలాధ్యక్షుడిగాపొన్నెబోయిన రమేశ్
మోత్కూరు : మండల కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ కొత్త కార్యవర్గాలను ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా గిరగాని శ్రీను, ఉపాధ్యక్షులుగా పర్రెపాటి భిక్షం, రచ్చ సంజీవరెడ్డి, బండ రామనర్సయ్య, అధికార ప్రతినిధిగా గోరుపల్లి శ్రీనివాస్రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కుక్కల ఆంజనేయులు, కొమ్మూరి మంగమ్మ, సంయుక్త కార్యదర్శులుగా ముక్కంల మహేశ్, కన్నెబోయిన సత్తయ్య, పైళ్ల సాత్విక, ప్రచార కార్యదర్శులుగా బొడిగె వీరయ్య, బండ పెద్ద లింగయ్య, కొణతం అర్జున్రెడ్డి, కోశాధికారిగా పులగం వెంకట్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా భీమగాని యాదయ్య, జంగ నగేశ్, ముక్కెర్ల నర్సింహ, పులగం దామోదర్రెడ్డి, అప్పం ధనమ్మ, మెరుగు యాదగిరి, పైళ్ల బుచ్చయ్యను ఎన్నుకున్నారు. మండల యువజన విభాగం అధ్యక్షుడు గణగాని రాజేశ్, ప్రధాన కార్యదర్శిగా బొటిక ధనుంజయ్, రైతు విభాగం అధ్యక్షుడు పైళ్ల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కట్కూరి అంజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లం అనిత, ప్రధాన కార్యదర్శిగా గోరుపల్లి యశోద, బీసీ సెల్ అధ్యక్షుడిగా పానుగల్ల విష్ణుమూర్తిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సాదుల నర్సయ్య, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా చుక్క వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి రోశయ్య, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ అస్రఫ్జానీ, ప్రధాన కార్యదర్శిగా మోహిన్పాషా, విదార్థి విభాగం అధ్యక్షుడిగా పబ్బు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా నాయిని ఉపేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, ఎన్నికల పరిశీలకులు కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కళ్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా కంచర్ల క్రాంతికుమార్రెడ్డిని నియమించారు. వీరితోపాటు అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఎన్నుకున్నారు.
వలిగొండ మండలాధ్యక్షుడిగా తుమ్మల వెంకట్రెడ్డి
వలిగొండ : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా తుమ్మల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మామిండ్ల రత్నయ్య, అయిటిపాముల రవీంద్ర, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎడవెళ్లి శాంతికుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మద్దెల మంజుల, బీసీ సెల్ అధ్యక్షుడిగా అయిటిపాముల ప్రభాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్రెడ్డి, మత్స్యాద్రి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సుర్కంటి వెంకట్రెడ్డి, చిట్టెడి వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కొనపురి కవిత, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి తదితరులు అభినంధించారు.
బీబీనగర్ మండలాధ్యక్షుడిగా రాచమల్ల శ్రీనివాసులు
బీబీనగర్ : టీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడిగా రాచమల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా చింతల సుదర్శన్రెడ్డి, ఉపాధ్యక్షులుగా గూదె శ్రీశైలం, కొంతం విజయ్భాస్కర్గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్, కోశాధికారిగా పుట్ట మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో సోమవారం పార్టీ మండల ఎన్నికల ఇన్చార్జి, పోచంపల్లి ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు గోలి పింగళ్రెడ్డి సమక్షంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఎంపీపీ సుధాకర్, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవికుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాలచందర్, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.