సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 300 కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు రం గం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా కంపెనీలకు కొటేషన�
చిరు వ్యాపారాలకు రాష్ట్ర సర్కారు రుణాలిస్తున్నది అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.. దళిత బంధుతో అర్హులైన వారికి రూ.10 లక్షల చొప్పున �
కాసులు కురిపిస్తున్న కార్గో బస్సులు కార్గో బస్సులకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన ధాన్యం రవాణా, ఇతర వ్యాపారుల సేవలకూ కార్గో బస్సులు సేవలను విస్తరించే దిశగా టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు త్వరలో హోం డెలివరీ �
ఉత్తమ ఎఫ్పీవోగా కులకచర్లలోని శ్రీ రామలింగేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రభుత్వ సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలు రైతులకు అద్దెకు ఇస్తుండడంతో సమకూరుతున్న ఆదాయం రాష్ట్రస్థాయిలో అవార్డ�
మక్కువ చూపుతున్న యువత టాటూతో జీవనోపాధి షాద్నగర్టౌన్, జూన్ 24 : మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా ఎక్కువగా ఆకర్షించేది యువతనే. అలాంటి యువత ప్రస్తుతం టాటూ(పచ్చబొట్టు)పై మక్కువ చూపుతున్నారు. తమకు ఇష్టమైన ప�
వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులు మండలంలో 31 గ్రామాల్లో స్థలాలను గుర్తించిన అధికారులు మంచాల, జూన్ 24 : గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లె�
28న టీ హబ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఆవిష్కరణలకు కేరాఫ్.. తెలంగాణ ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో… రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు దేశ స్టార్టప్ రంగంలో కొత్త చరిత్ర ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ �
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి లబ్ధిదారుడికి పథకం కింద కారు మంజూరు పరిగి, జూన్ 24 : దళితబంధు పథకంతో పేదరిక నిర్మూలన జరుగుతుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెం�
మన పథకాలు దేశానికే ఆదర్శం జీవో 76 తెచ్చిన ఘనుడు విప్ బాల్క సుమన్ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఇలాగే కొనసాగాలి చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు,నైపుణ్యా�
ఈ యేడాది 11,400 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక ఏర్పాట్లు చేస్తున్న ఉద్యానవన శాఖ ఆసక్తిగల రైతుల వివరాల సేకరణ ప్రోత్సాహకంగా రూ.47,065 అందజేత ఎకరాకు రూ. లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు ఆదాయం అంచనా ప్రస్తుతం లాభదాయక పంటలవైపు రై�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.. బోథ్, జూన్ 24 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన�
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి కిష్టాపూర్, పంచగుడి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం లోకేశ్వరం, జూన్ 24 : అన్ని రకాల నేలలకు అనుకూలమైన ఆయిల్ పామ్ పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ము
రాష్ట్రంలో పుష్కలంగా ఎరువులు, విత్తనాలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ తాంసి, జూన్ 24 : రైతులు పండించిన అన్ని పంటలనూ రాష్ట్ర సర్కారు కొనుగోలు చేస్త
భూములను పరిశీలించిన అధికారులు శాస్త్రవేత్తల నివేదిక మేరకు చర్యలు జిల్లా వ్యవసాయ ఆధికారి పుల్లయ్య బేల, జూన్ 24 : అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చిన డబ్బుతో విత్తనాలు కొని వ్యవసాయం చేస్తుంటే అక్కడక్కడా పలువురు