శ్రీరాంపూర్ జీఎం సురేశ్
29 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత
శ్రీరాంపూర్, జూన్ 21 : ఉద్యోగులు సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం సురే శ్ అన్నారు. జీఎం ఆఫీస్లో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సు రేందర్రెడ్డితో కలిసి కారుణ్య ఉద్యోగాలు పొందిన 29 మందికి నియామక పత్రాలను సోమవారం అందజేసి మా ట్లాడారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కే హరినారాయణ గుప్తా, ఈఈ కుమా ర్, డీవైజీఎం గోవిందరాజు, అరవిందరావు, డీవైపీఎం సుదర్శన్, కాంతారావు, ఆఫీస్ సూపరింటెండెంట్ షౌకత్అలీ, పిట్ కార్యదర్శి పీవీ రావు, తదితరులు పాల్గొన్నారు.