సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో జన్మించి, అత్యంత సాధారణ జీవితాన్ని గడిపి, అద్భుత కార్యాలు సాధించి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన అవతారమే శ్రీరామావతారం. అందుకే, ఇందులోని ప్రతీ ఘట్టాన్ని మానవులు ఈనాటికీ తమ జీ
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజఅహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥-భగవద్గీత (18-66) ‘భగవద్గీత’లోని ఈ శ్లోకానికి ‘చరమ శ్లోకమని’ పేరు. ఈ శ్లోకంలో ‘శరణాగతుడైన జీవుడేమి చేయాలో’ మొదటి చరణం తెల్ప�
కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
శ్రీకపిల ఉవాచ- అమ్మా! మోక్షమందు కూడా అపేక్ష లేక నా ఆత్యంతిక భక్తియందు మాత్రమే దీక్షబూనిన నా అంతరంగ ఏకాంత భక్తులు అణిమ, మహిమ మొదలైన అష్టసిద్ధుల చేత సేవింపబడేది, అవ్యయమైన ఆనందాన్ని అనుభవింపజేసేది, మహనీయము, �
‘రూపు దాల్చిన ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రుడు. సకల ప్రాణికోటికి హితాన్నే కలిగించే సాధువర్తనుడు. తిరుగులేని పరాక్రమ సంపన్నుడు. దేవతలకు ఇంద్రుడు రాజైనట్లు ఈ సమస్త చరాచర సృష్టికి శ్రీరాముడే ప్రభువు’. ఈ మాట�
శ్రీరాముణ్ణి వనవాసం కోసం సుమంత్రుడు రథంలో తీసుకొని వెళుతుండగా, దశరథ మహారాజు వెనుకనుంచి ‘సుమంత్రా! ఆగు. ఇది నా ఆజ్ఞ’ అంటాడు. దానికి శ్రీరాముడు ‘వినపడలేదు’ అని చెప్పమంటాడు. ఇది ధర్మమేనా?బ్రహ్మాభట్ల ఆత్రేయ-
కృష్ణ యజుర్వేద సంబంధమైన ‘అక్ష్యుపనిషత్తు’లోని వేదాంత సిద్ధాంతంలో ‘బ్రహ్మవిద్య’ గురించి వుంది. బ్రహ్మవిద్య అపురూపమైంది. అలభ్యమైంది. దీని సాధకులు కాగోరువారు తొలుత చరాచర సృష్టిలోని సమస్త జీవకోటిని, వస్త�
‘శివ’ అంటే ఎవరు? మనిషా, కల్పనా లేక దైవమా? ‘శివ’ అంటే ‘ఏది లేదో అది’ (శూన్యత). నేడు ఆధునిక విజ్ఞానశాస్త్రమూ అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తున్నది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎం�
తిరుమల : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమం కోసం నేడు (ఆదివారం) సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30 వరకు పుష్పయగానికి అంకురా�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�