Devotional
- Jan 22, 2021 , 09:20:52
VIDEOS
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనం ఏడు కొండలకు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో 40వేల మంది భక్తులు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న దాఖలాలు లేవు. అయితే గురువారం 41,442 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే హుండీ ఆదాయం రూ. 2.99కోట్లు వచ్చినట్లు పేర్కొంది. శ్రీవారిని దర్శించుకొని 18,161 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. బుధవారం సైతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన, అద్దె గదుల టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
తాజావార్తలు
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
MOST READ
TRENDING