నల్లగొండ : తిర్మలగిరి సాగర్ మండల టీఆర్ఎస్ జడ్పీటీసీ సూర్యా భర్త భాష్యానాయక్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భాష్యా నాయక్ మృతి పట్ల విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్లో రెమ్డెసివర్ ఇజక్షన్లు..ముగ్గురి అరెస్ట్
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర్
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం