ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.