జనగామ : కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జఫర్ గడ్ మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామాని చెందిన నార బోయిన కనకరాజు (27) అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని సజీవ దహనయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వారి కుటుంబంలో కొద్ది రోజులుగా తలెత్తిన వివాదాలే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి