Crime
- Jan 13, 2021 , 19:30:31
యువకుడి దారుణ హత్య.. కత్తితో పొడిచి ఘాతుకం

హైదరాబాద్ : నగరంలోని పశ్చిమ మండలం మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్ (17) అనే యువకుడిని అజ్జు అనే మరో యువకుడు కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చాంద్ మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. అజ్జు పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మంగళ్హాట్ ప్రాంతంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మరోసారి రుజువైన సింప్సన్ జోస్యం!
- 2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
- అందుకే నో చెప్పిన సింగర్ సునీత
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
MOST READ
TRENDING