జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి 353- సి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మేడిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. జాతీయ రహదారికి సమీపంలో మృతదేహం లభ్యమవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సదరు మహిళను లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
హరితోత్సవానికి అంతా సిద్ధం : మంత్రి ఐకే రెడ్డి
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి