Crime
- Nov 15, 2020 , 20:37:52
విదేశీ కరెన్సీ, భారీగా బంగారం స్వాధీనం

చెన్నై: విమాన ప్రయాణికుల నుంచి విదేశీ కరెన్సీతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వేర్వేరు విమానాల ద్వారా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. మూడు ఘటనల్లో పది వేల అమెరికా డాలర్లు, రూ.41.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీ, బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మూడు వేర్వేరు ఘటనలపై కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
MOST READ
TRENDING