Crime
- Oct 05, 2020 , 17:41:00
ముర్మూర్ పంపు హౌస్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ శివారులో గల పంపు హౌస్ లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. శవం పూర్తిగా కుళ్లియిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. సుమారు 40- 45 సంవత్సరాల వయసు, సుమారు 4.5 ఫీట్ల ఎత్తు ఉంటుంది. మృతదేహ పైన ఎరుపు, నీలి రంగు గల చీర, నీలం, వంకాయ రంగు గలా ఫుల్ జాకెట్ ముదురు ఇటుక రంగు లంగా ఉన్నవి. తలపైన వెంట్రుకలు లేవు. గుర్తు తెలియని శవంగా కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.
తాజావార్తలు
- ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- వాహనదారులకు భారం కావొద్దనే వాహన పన్ను రద్దు
- మందిర్ విరాళాల స్కాం : ఐదుగురిపై కేసు నమోదు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
MOST READ
TRENDING