Crime
- Jan 27, 2021 , 16:01:25
VIDEOS
కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

హైదరాబాద్ : నగర పరిధిలోని సూరారంలో గల కట్టమైసమ్మ చెరువులో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. దుండిగల్ పోలీసుల సమాచారం మేరకు మహిళ వయస్సు 40 ఏళ్లుగా తెలిపారు. క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందన్నారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- ఇండియా విజ్ఞప్తికి డోంట్ కేర్..సౌదీ ప్రతి సవాల్!
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
MOST READ
TRENDING