Crime
- Nov 09, 2020 , 09:42:38
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి

సిద్దిపేట : జిల్లాలోని మద్దూరు మండలం నరసాయపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నరసాయపల్లి వెంకట్రెడ్డి చెరువు వద్ద ఫైబర్ నెట్ కాలువలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను చేర్యాల మండలం పెద్దమ్మగడ్డకు చెందిన కనికరం మహేష్, జీవన్ లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- నాగచైతన్యకు సురేష్ మామ గిఫ్ట్..?
- రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా రాఫెల్ విన్యాసాలు
- శ్వేతసౌధానికి ట్రంప్ వీడ్కోలు
- ముక్రా (కే)లో జయశంకర్ యూనివర్సిటీ విద్యార్థులు
- మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైరల్
- అధికారంలోకి రాకముందే చైనా, పాక్లకు అమెరికా హెచ్చరికలు
- బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- బైక్ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
MOST READ
TRENDING