భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ముందు లొంగిపోయారు. సిపిఐ (మావోయిస్టు) పార్టీ జెగురుగొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఎసిఎం), హేముల రామా అలియాస్ లక్ష్మణ్, జెగురుగొండ 10వ ప్లాటూన్ సభ్యురాలు మడకం పైకి అలియాస్ లక్ష్మి పోలీసులకు లొంగిపోయారని ఎస్పీ మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి