Crime
- Nov 23, 2020 , 12:34:15
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

వికారాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి గేటు సమీపంలో జరిగింది. మృతులు ధారూరు సురేందర్ (40), ఎల్ అండ్ టీ కంపెనీ సంగారెడ్డిలో హెవీ మోటర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తాండూర్ మండలం సిరిగిరిపేట గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ (38) అదే కంపెనీలో ఫస్ట్ ఎయిడర్గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
MOST READ
TRENDING