మహబూబ్ నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి చౌరస్తా వద్ద వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. జడ్చర్ల వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో బోల్తా కొట్టింది. అదృష్టవతాశత్తు ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి