Crime
- Jan 14, 2021 , 17:08:02
కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్టు

వరంగల్ : కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హసన్పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బి. నందిరామ్, మధు సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నాలుగు పందెం కోళ్లతో పాటు సంఘటనా స్థలం నుంచి రూ.3,260 నగదు, నాలుగు సెల్ఫోన్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దేవరకొండ రాములు, దేవరకొండ భిక్షపతి, యాకుబ్ పాషా, ఓని సుధాకర్, సయ్యద్ మౌలాలిగా గుర్తించారు.
తాజావార్తలు
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు
- టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బైడెన్ ప్రమాణస్వీకారంలో ప్రత్యేక ఆకర్శణగా లేడీ గాగా, లోపెజ్
- బీహార్లో నేరాలు ఎందుకు పెరిగాయి?
- కమలాహారిస్కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్
- కరోనా నియంత్రణ చర్యలు అద్వితీయం : మంత్రి పువ్వాడ
- ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
- వ్యాక్సిన్పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
- తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
- సోనూసూద్ టైలరింగ్ షాప్.. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ! ..వీడియో వైరల్
MOST READ
TRENDING