హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లను ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్గా గుర్తించి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 2,620 మందికి టీకా ఇవ్వనున్నట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 186 మంది ఉద్యోగులకు టీకాలు వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!