Crime
- Dec 07, 2020 , 12:52:05
మైనర్పై ముగ్గురు యువకుల లైంగిక దాడి..బాలిక మృతి

వరంగల్ రూరల్ : జిల్లాలోని దుగ్గొండి మండలం రేపల్లెలో దారుణం చోటు చేసుకుంది. లైంగిక దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. 14 ఏండ్ల బాలికపై కొంత కాలంగా ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గర్భం తీసేందుకు బాలికకు యువకులు గర్భస్రావం మాత్రలు ఇవ్వగా తీవ్ర రక్తస్రావంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
ఈ నేపథ్యంలో పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడి చేసిన ముగ్గురు యువకులు బాలికతో సన్నిహితంగా ఉండే వారేనని సమాచారం.
తాజావార్తలు
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
MOST READ
TRENDING