Crime
- Nov 22, 2020 , 12:07:42
పేకాట స్థావరం గుట్టురట్టు

వికారాబాద్ : జిల్లాలోని బషీరాబాద్ మండలంలోని దామర్ చెడ్ గ్రామంలో చక్రపాణి, కృష్ణమూర్తి అనే వ్యక్తులు గుట్టుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేపట్టారు. 20 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. మరో 40 మంది పరారైనట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి రూ.1లక్ష 76 వేల 680, 17 సెల్ ఫోన్లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని..
- స్పీకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- రద్దయిన పింఛన్ డబ్బులు అందజేత
- ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే సహించం
- మువ్వన్నెల రెపరెపలు
- ముగిసిన ఎన్పీఎల్ క్రికెట్ పోటీలు
- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్పై వేటు
- వేసవిలో ‘లవ్స్టోరీ’
- ప్రగతిపథంలో కామారెడ్డి జిల్లా
- త్రివర్ణ శోభితం
MOST READ
TRENDING