Crime
- Jan 12, 2021 , 20:08:26
బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

మెదక్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నర్సింలు మరో వ్యక్తితో కలిసి చిన్నచింతకుంట గ్రామంలో కల్లు తాగి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి పడటంతో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- 30 నిమిషాల్లో 30 కేజీల ఆరెంజెస్ తిన్నారు.. ఎందుకంటే?
- అనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్ ' ట్రైలర్
- హైదరాబాద్లో 5జీ సేవలు రెడీ:ఎయిర్టెల్
- మొబైల్ కోసం తండ్రిని చంపిన కూతురు
- వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
MOST READ
TRENDING