హైదరాబాద్ : వేడినీళ్లు మీదపడడంతో తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫస్ట్లాన్సర్లోని సయ్యద్నగర్లో నివాసం ఉంటున్న మహ్మద్ అబ్దుల్ మాజిద్, సమీనా బేగం దంపతులకు నలుగురు పిల్లలున్నారు. ఈనెల 17న సమీనాబేగం బంధువుల ఇంటికి ఫంక్షన్ కోసం వెళ్లాలని సిద్ధమవుతున్న క్రమంలో పిల్లలకు స్నానం చేయించేందుకు బాత్రూమ్లో వేడినీళ్లు పెట్టింది.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు