Crime
- Sep 24, 2020 , 11:57:07
చెరువులో పడి బాలుడి మృతి

నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన సిద్ధార్థ్ అనే బాలుడు బుధవారం తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులోకి స్నానానికి వెళ్లాడు. నిన్న సాయంత్రం నుంచి సిద్ధార్థ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగో టౌన్ పోలీసులు గాలింపు చేపట్టగా ఈరోజు ఉదయం చెరువులో సిద్ధార్థ్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
MOST READ
TRENDING