Crime
- Dec 30, 2020 , 21:48:54
ప్రాణం తీసిన చలిమంట..

మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీమిని మండల కేంద్రంలోని పెద్దపేట గ్రామానికి చెందిన ఆదె రుక్ముబాయి (70) బుధవారం నిప్పంటుకొని మృతి చెందింది. భీమిని ఎస్ఐ కొమురయ్య కథనం ప్రకారం.. రుక్ముబాయి ఉదయం ఇంట్లో చలికి మంట కాగుతుండగా, ఆమె కప్పుకున్న బొంతకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. భర్త కొండుమే, ఆడ పడుచు పోచక్క మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. తీవ్రగాయాలైన రుక్ముబాయి అక్కడికక్కడే మృతి చెందింది.
తాజావార్తలు
- మల్లేపల్లి ఐటీఐలో రేపు జాబ్మేళా
- తరగతులు.. 16 వారాలే...
- వేలానికి నేతాజీ ఫండ్ రసీదు..
- ఫోన్.. ప్రాణం తీసింది
- భద్రత, రక్షణపై మహిళల్లో చైతన్యం
- శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
- మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
MOST READ
TRENDING