Crime
- Oct 19, 2020 , 14:17:56
తారాసింగ్ మృతదేహం లభ్యం

సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలం ఎర్దానుర్ తండా శివారులో నిన్న వడ్డెనగూడ తండాకు చెందిన తారాసింగ్ (15) పోచయ్య (80) చెరువులో గల్లంతైన విషయం తెల్సిందే. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా తారాసింగ్ మృతదేహం లభ్యమైంది. పోచయ్య ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నది. కాగా, చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
MOST READ
TRENDING