జగిత్యాల : జగిత్యాల బల్దియాలో రెవెన్యూ సెక్షన్లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. బల్దియాలో ఆస్తుల మ్యూటేషన్ కోసం అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు శాఖా పరమైన చర్యల్లో భాగంగా ఆర్జేడీ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్