Crime
- Oct 05, 2020 , 16:13:43
సర్వే పకడ్బందీగా చేపట్టాలి : రఘనందన్ రావు

యాదాద్రి భువనగిరి : గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వేలో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ రఘనందన్ రావు అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంతో పాటు గూడూరు గ్రామంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ అనితారాంచంద్రన్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయించాలని కలెక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా అగర్వాల్, అదనపు కలెక్టర్ కిమ్యానాయక్, డీఈవో సాయిబాబా, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి పాల్గొన్నారు.
తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్తో ఎన్నో లాభాలు..
MOST READ
TRENDING