వరంగల్ రూరల్ : ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ ఆధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి