Crime
- Nov 24, 2020 , 13:27:19
గుప్తనిధుల కోసం తవ్వకాలు ఆరుగురి అరెస్ట్

పెద్దపల్లి : గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు పట్టకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రం శివాలయం వీధిలోని ఒక పురాతన ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
తాజావార్తలు
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- బ్రెయిన్డెడ్ యువకుడి అవయవాలు దానం
- నడ్డా ఎవరు? ఆయనకెందుకు సమాధానమివ్వాలి: రాహుల్ సైటైర్లు
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
MOST READ
TRENDING