Crime
- Dec 15, 2020 , 11:03:33
కేటీకే ఓపీసీ-1 గనిలో రోడ్డుప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే ఓసీపీ-1 గని ఆవరణలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. సింగరేణి డంపర్ వాహనం ఢీకొని డిస్మిస్ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లికి చెందిన జడల లింగయ్య(48) పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ప్రమాదానికి కారణమైన డంపర్ను ఎందుకు తీశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీపీ-1 గని కంట్రోల్ రూమ్తో పాటు రక్షణ కార్యాలయాలలోని ఫర్నీచర్, కంప్యూటర్లను గ్రామస్తులు ధ్వంసం చేశారు.
తాజావార్తలు
- 2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
- అందుకే నో చెప్పిన సింగర్ సునీత
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
MOST READ
TRENDING