Crime
- Nov 11, 2020 , 19:17:26
రూ.2.50 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను జిల్లాలోని మునగాల పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణగౌడ్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన ఆదారపు నరేశ్, డ్రైవర్ కాశీ గుట్కాల ఆటోతో మునగాలలో సంచరిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఆటోను తనిఖీ చేశారు. అందులో లభించిన రూ.2.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
తాజావార్తలు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
MOST READ
TRENDING