కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లాలోని వాంకిడి, రెబ్బెన మండలాల్లో సోమవారం సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే