వరంగల్ అర్బన్ : అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల గంజాయిని హసన్పర్తి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సీఐ శ్రీధర్రావు కథనం ప్రకారం.. ఆరెపల్లి సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఖాసింపల్లి గ్రామానికి చెందిన నిర్మల దశరథ్(40) వరంగల్ వైపు వెళ్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అతడి వద్ద 30 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది