Crime
- Dec 26, 2020 , 14:36:11
వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

సంగారెడ్డి : రాజంపేటకు చెందిన వివాహిత జ్యోతి ఇటీవల హత్యకు గురైన విషయం విదితమే. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 14వ తేదీన వివాహితను ఇంటి నుంచి తీసుకెళ్లి, నర్సాపూర్ రోడ్డు వద్ద అత్యాచారం చేశాడు చిన్నయ్య. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. అయితే జ్యోతి మృతదేహాం 17వ తేదీన లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జ్యోతిని హత్య చేసిన చిన్నయ్యను పోలీసులు నిన్న అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి స్వస్థలం వికారాబాద్ జిల్లా నాగసముద్రం. మృతురాలు జ్యోతికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు.
తాజావార్తలు
- కొత్త యాప్లు వాడుతున్న ఉగ్ర మూకలు
- త్వరలో మరో ‘జన్ రసోయి’ని ప్రారంభిస్తాం: గౌతమ్ గంభీర్
- రైతు సంక్షేమానికి సర్కారు కృషి : మండలి చైర్మన్ గుత్తా
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
MOST READ
TRENDING