Crime
- Nov 10, 2020 , 14:21:37
బైక్ను ఢీకొట్టిన ఇసుక లారీ.. వృద్ధురాలు దుర్మరణం

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు చౌరస్తాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. నర్సంపేట మండలం నక్కినపెల్లి గ్రామానికి చెందిన జమాల్ తన తల్లి ముత్తమ్మతో కలిసి బైక్పై వెళ్తూ కూనారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందగా జమాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి ఎస్ఐ రాజేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
MOST READ
TRENDING