Crime
- Oct 11, 2020 , 20:15:14
రూ.96 లక్షలు సీజ్.. 65 మంది అరెస్ట్

బెంగళూరు: జోరుగా పేకాడుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం బెంగళూరులోని ఒక జూదం కేంద్రంపై ఆకస్మికంగా రైడ్ చేశారు. మహాదేవపుర ప్రాంతంలోని పేకాట స్థావరంలో తనిఖీలు నిర్వహించారు. పేకాడుతున్న 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.96 లక్షలను సీజ్ చేసినట్లు బెంగళూరు నేర విభాగానికి చెందిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 15 గంటల్లో పట్టేశారు
- ఒకే కాన్పులో ముగ్గురు..
- కేశవాపూర్ ఏఎన్ఎంకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
- తల్లీబిడ్డల సంరక్షణకే మాతాశిశు దవాఖాన
- హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం
- దమ్ముంటే తప్పని నిరూపించండి
- అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
- సీఎం పదవికి కేటీఆర్ అర్హుడే... మంత్రి సబితాఇంద్రారెడ్డి
- ఈడబ్ల్యూఎస్ ఆనందహేల
- నల్లందీగల్కు ఇండియన్ ఐకాన్ అవార్డు
MOST READ
TRENDING