రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎల్లారెడ్డి పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో ఎండీ బిక్కన్ (80) అనే వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. బిక్కన్ మార్చి 31న జిల్లా దవాఖానలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అతడిని అదే దవాఖానలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి